Header Banner

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘనంగా పూలే జయంతి వేడుకలు! జగన్‌ పాలనపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు!

  Fri Apr 11, 2025 13:58        Politics

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో కూడా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీత కార్మికులకు మోకులు, వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. బీసీలకు 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని మంత్రి పేర్కొన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించడం దారుణమని విమర్శించారు. జగన్ పాలనలో బీసీ వర్గాలు తీవ్రంగా మోసపోయాయని, వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PhuleJayanti2025 #Palakollu #MinisterNimmala #BCRights #JaganRuleExposed